క‌రోనాతో ట్రంప్ స్నేహితుడి మృతి
న్యూయార్క్‌ :  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్నేహితుడు స్టాన్లీ చెరా(78) క‌రోనాతో మృతిచెందారు. న్యూయార్క్ సిటీ రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌ప‌ర్‌గా ఆయ‌న‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ట్రంప్‌కు చెందిన రిప‌బ్లిక‌న్ పార్టీకి కూడా స్టాన్లీ భారీ విరాళాలు అందించారు. క్రౌన్ అక్వీసీషన్స్‌ పేరుతో ఆయ‌న రియ‌ల్ ఎస…
ఉరిశిక్షలను ఆపేయండి: ఐక్యరాజ్యసమితి
న్యూయార్క్‌:  ఐక్యరాజ్యసమితి ఉరిశిక్షల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. దోషులకు ఉరిశిక్షలను ఆపేయాలని లేదంటే తాత్కాలికంగా అయినా ఆపాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.  ఐక్యరాజ్య సమితి  సెక్రటరీ జనరల్  ఆంటోనియో గ్యుటెరెస్‌ , ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టిఫానే డుజారిక్ ఉరిశిక్షపై స్పందించారు. ఆంటోనియా …
తెలంగాణలో తొలి కేసు.. స్థానికుల్లో కరోనా!
హైదరాబాద్‌:  ఇన్నాళ్లు విదేశాల నుంచి వచ్చిన వాళ్లకే ప్రాణాంతక  కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) సోకిన నేపథ్యంలో తాజాగా తెలంగాణలో తొలి ప్రైమరీ కాంటాక్ట్‌ కరోనా కేసు నమోదైంది. తొలిసారి స్థానికుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌ తేలినట్లు వైద్యాధికారులు గుర్తించారు. P14 కేసు ద్వారా సదరు వ్యక్తికి కరోనా సోకినట్లు అధ…
అతడే అమలాపాల్‌ ప్రియుడు!
‘ప్రేమ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేది తల్లి మాత్రమే. కానీ నాకోసం ఉద్యోగాన్నే వదిలేసి అతను కూడా త్యాగం చేయగలనని నిరూపించాడు. అంతేకాక నాకు ఎంతో ఇష్టమైన ఈ రంగంలో నాకు అండగా నిలబడి ప్రేమను చాటుకున్నాడు’ ఈ మాటలు అంటోంది ఎవరో కాదు హీరోయిన్‌  అమలాపాల్‌ . గత కొంతకాలంగా అమల ఎవరితోనో ప్రేమలో ఉన్నట్లు వార…
పదో వసంతంలోకి వైఎస్సార్‌ సీపీ, సీఎం జగన్‌ ట్వీట్‌
అమరావతి: మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి  ఆశయాల స్ఫూర్తితో పుట్టిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రేపు (గురువారం) తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో ఏడాదిలోకి అడుగుపెట్టబోతుంది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ట్వీట్‌ చేశారు. ‘వైఎస్సార్‌ సీపీ  రేపు 10వ సంవత్సరంలోకి అ…
నమో.. నారసింహాయా
యాదగిరిగుట్ట (ఆలేరు) :  అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రధాన ఆలయంలో ఆస్థాన పరంగా పూజలు.. బాలాలయ ఉత్సవ మూర్తులకు నిజాభిషేకం, విశ్వక్సేనారాధన, స్వస్తివాచనం, ఉత్సవ నిర్వాహకులకు కంకణ ధారణ, సాయంత్రం పుట్టమట్టిలో నవధాన్యాలను నాటడంతో అంకురారోపణం.. ఇవి యాదాద్రి శ్రీల…